ఓ వ్యక్తి నల్లటి టీషర్ట్ వేసుకుని బైక్ పై పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడున్న పోలీసులంతా ఆయన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆయనకు సెల్యట్ కొట్టడం మొదలు పెట్టారు. Read Also:Murder: ఇలా ఉన్నావేంటమ్మా నువ్వు.. కూరల్లో వయాగ్రా వేసి మరీ.. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లోని ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక దృశ్యం పోలీసులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. నల్లటి టీ-షర్టు, నల్లటి హెల్మెట్ ధరించి, నల్లటి బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి పోలీస్…
Baghpat Platform Collapse: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్పత్లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు.
నేటి యువతరం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే.. పిల్లలేమో పెడదోవ పడుతున్నారు. భవిష్యత్కు పునాదులు వేసుకోవాల్సిన వయసులో గాడి తప్పుతున్నారు.
Lok Sabha Election 2024: బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లోని మరో నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ మొత్తం 13 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Violent Clashes For Paneer Curry: పెళ్లి చేసినా, ఇతర ఫంక్షన్లు నిర్వహించినా.. ఖర్చు చేయడమే కాదు.. అది విజయవంతం నిర్వహించడం కూడా కష్టమే.. ఎందుకంటే.. ఎవరు ఏ విషయంలో గొడవ తీస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి.. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో కట్నం ఇవ్వలేదనో, వంటలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనే విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.. ఇక, ఇప్పటి వరకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో నాన్వెజ్ కోసమో.. మందు కోసమో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి..…
మాజీ మంత్రి అనుమానాస్పదంగా మృతిచెందడం యూపీలో కలకలం రేపుతోంది.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఆత్మారామ్ తోమర్ తన ఇంట్లో మృతిచెందారు.. బెడ్రూంలో మంచంపై విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన ఆయన డ్రైవర్.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. అయితే, ఆత్మారామ్ తోమర్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత హత్య కేసుగా మార్చాల్సి వచ్చింది.. సీనియర్ బీజేపీ నేత ఆత్మరామ్ తోమర్ హత్యపై…