Hyderabad: భాగ్యనగరంలో వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ వంటి భారీ గణేశ మండపాల నిర్వాహకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మహిళల పట్ల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు చేసినా, శిక్షలు విధిస్తున్నా మృగాళ్లు మారడం లేదు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను సైతం తమ కామవాంఛకు బలిచేస్తున్నారు. వారి ప్రాణాలు సైతం తీస్తున్న సందర్భాలు అనేకం. తెలిసి తెలియని వయసులో చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపగానే వారితో వెళ్తూ ఉంటారు పసివాళ్లు. దానిని ఆసరాగా తీసుకొని వారిపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్…