బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. వినూత్నంగా ఆలోచించి తన ఆటోని కారులా మార్చేశాడు. డబ్బులు ఖర్చు అయినా ఓకే కానీ.. అతని కలను నిజం చేసుకున్నాడు. అయితే ఆ ఆటో లోపల స్పెషల్ గా అచ్చం కారులా మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారులో ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది.
జూన్ నెలలో కొత్త హోండా కారు కొనాలని మీరు చూస్తున్నట్లయితే.. అయితే మీకో గుడ్ న్యూస్. ఆటో తయారీదారు తన సెడాన్ కార్లు అంటే సిటీ, అమేజ్పై దాదాపు రూ. 30,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది.
భారతీయ కార్ మార్కెట్లో ఎస్యూవీ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.. ఈ దృష్ట్యా, హ్యుందాయ్ తన కొత్త SUV ఎక్స్టర్ను త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఈ కారు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Stock Market Roundup 02-05-23: దేశీయ స్టాక్ మార్కెట్.. మే నెలను శుభారంభం చేసింది. వరుసగా ఎనిమిదో రోజు లాభాలతో ముగిసింది. అమెరికాలోని ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను నియంత్రణ సంస్థలు జప్తు చేయటం, డిపాజిట్లు, ఆస్తులు జేపీ మోర్గాన్ ఛేజ్ చేతికి చేరటం ఆసియా మార్కెట్లలో సెంటిమెంట్ని పెంచింది.
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వెహికిల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఛార్జింగగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు ఛార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ప్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
స్క్రాప్ గోదాం లో గోడౌన్ లోని స్క్రాప్ ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంబవించింది. పేలుడు దాటికి తీవ్ర గాయాల పాలైన వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళపదం గ్రామం వద్ద ఆటోని లారీ ఢీకొట్టింది.. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. అయితే, తుమ్మలవలసలో జరిగిన వివాహ వేడుకకు హాజరై.. ఆ తర్వాత తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.. మృతులు అంతా అంటివలస గ్రామానికి చెందిన…
కొందరు గబగబా ఆటో, బస్సు, కార్లు, బైక్ ఇలా ప్రయాణం కోసం పరుగులు పడుతుంటారు. కానీ, అందులో కొందరు వస్తువులు మరిచిపోతుంటారు. అది చూసిన కొందరు దాన్ని తిరిగి ఇచ్చేంస్తుంటారు. కానీ మరికొందరైతే దొరికిందే అలుసుగా భావించి దాన్ని తీసుకుని పరార్ అవుతుంటారు. ఇలాంటి సంఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Congress Helps BJP In Gujarat : మేం నాయకులం.. ప్రజల ఎదుటే శత్రువులుగా నటిస్తాం.. కానీ వారి వెనుక మేం ఒక్కటిగా కలిసే ఉంటామని ఓ సినిమాలో సన్నివేశం ఇప్పుడు మీరు చదువుతున్న వార్తకు సరిగ్గా అద్దినట్లు సరిపోతుంది.