Government jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గోల్డెన్ అవకాశం. అటెండెంట్ పోస్టు కోసం ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఇటీవల డిపార్ట్మెంట్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 8 సెప్టెంబర్ నుండి 22 సెప్టెంబర్ 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు యొక్క చివరి తేదీ తర్వాత దరఖాస్తులు ఏవీ అంగీకరించబడవు. ఈ రిక్రూట్మెంట్లో గ్రూప్ C కేటగిరీలో మొత్తం 25 పోస్టులను నియమించనున్నారు. Womens T20 Worldcup 2024: భారీగా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటెండర్తో బూట్లు మోయించారనే ఆరోపణలు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ 2023 సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లతోనే ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని గ్రహించిన కలెక్టర్.. పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. Also Read: Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి..…