కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ఏథర్ ఎనర్జీ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ – మార్చి 31, 2026 వరకు మాత్రమే (అంటే ఈ నెల చివరి వరకు). ఈ ఆఫర్లు Rizta, 450 సిరీస్ (450S, 450X మొదలైనవి) మీద అందుబాటులో ఉన్నాయి. ఇది PM E-Drive సబ్సిడీ ముగిసే ముందు (మార్చి 31, 2026) కొనుగోలు చేసేవారికి మంచి అవకాశం.…
Ather Rizta vs TVS iQube: పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, శబ్దం లేకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ట్రెండ్ మాత్రమే కాకుండా.. రోజువారీ అవసరంగా మారాయి. దీనితో వాటికీ భారీ డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ప్రస్తుతం ఈవీ లలో బాగా పాపులర్ అయినా Ather Rizta, TVS iQube ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నాయి. ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్ అనే విషయాన్ని చూద్దాం.…
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ విక్రయాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏథర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా 2,00,000 అమ్మకాల మైలురాయిని దాటిందని కంపెనీ ప్రకటించింది. మే 2025లో 1,00,000 రిజ్తా యూనిట్లను ఏథర్ విక్రయించగా.. ఆరు నెలల తర్వాత ఆ సంఖ్య 2,00,000కు చేరింది. స్కూటర్ లాంచ్ అయిన 20 నెలల్లోనే కంపెనీ ఈ మైలురాయిని సాధించడం విశేషం. ఇది ఒక గొప్ప విజయం అని కంపెనీ పేర్కొంది.…
ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుకలుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీ తయారీ సంస్థలు సూపర్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓలా, బజాజ్, టీవీఎస్, ఏథర్,ఫెర్రాటో కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. Also Read:AP Crime: వీడు…