కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు దశలవారిగా తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
Assembly Election 2023: ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ వెలుపల కూడా తమ పార్టీని విస్తరించడంలో నిమగ్నమయ్యారు. ఇందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు.