Arshad Nadeem Says It’s always good to compete with Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో ఈవెంట్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్లు బల్లెం విసిరి గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. హాట్ ఫేవరెట్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి రజతంతో సరిపెట్టుకొన్నాడు. ఫైనల్ అనంతరం అర్షద్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య పోరంటే క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ…
Arshad Nadeem Claims Historic Gold Meal: ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్లో హర్షద్.. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకం రేసులో ఉన్న అండర్సన్ పీటర్సన్, జులియెస్ యెగో, జాకబ్ వాద్లెచ్, నీరజ్ చోప్రాలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన…