దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రశాంతంగా ముగిసింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. అరుణాచల్ప్రదేశ్లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని సోమవారం ఆదేశించింది.
ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఆవిష్కరణలు రూపొందుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ మార్కెట్లోకి ప్రతిరోజు ఏదో ఒక కొత్త సరుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని మార్కెట్లోకి వస్తుంటాయి. ఇకపోతే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ నుండి ఏప్రిల్ 24 న భారతీయ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ సంబంధించి వివరాలను చూస్తే..…
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… ఆదివారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=SOBEKVUlfl0