ఏపీ ప్రభుత్వ ఉద్యోగలు 11వ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలంటూ నిరసనలు తెలిపారు. దీంతో ఏప ప్రభుత్వం సీఎస్ తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే సీఎస్ కూడిన కమిటీ 14.29తో కూడిన ఫిట్ మెంట్ ఉద్యోగులకు అమలు చేయాలంటూ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉద్యోగులకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వెల్లడించారు. దీంతో ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి…
పీఆర్ఎస్తో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగారు. అయితే ఇటీవల సీఎస్ సమీర్ శర్మ కమిటీ పీఆర్సీపై నివేదికను సీఎం జగన్కు అందజేసింది. అయితే సీఎస్ కమిటీ ఫిట్మెంట్ 14.29 ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే సీఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 శాతం ఫిట్మెంట్కు…
11వ పీఆర్సీపై ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఏపీ సీఎస్ సమీర్శర్మ పీఆర్సీపై నివేదికను సీఎం జగన్ మెహన్రెడ్డి అందజేశారు. మూడు రోజుల్లో సీఎం జగన్ పీఆర్సీపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. మా…
గత కొన్ని రోజలు నుంచి ఏపీలోని ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం పీఆర్పీ స్పష్టత ఇవ్వాలంటూ.. అంతేకాకుండా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యం నిన్న సీఎస్ సమీర్శర్మ సీఎం జగన్కు పీఆర్ఎస్పై నివేదికను అందించారు. అంతేకాకుండా 72గంటల్లో జగన్ తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంల ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి…