రాష్ట్రంలో ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కొంచం తగ్గింది అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ప్రస్తుతం 113 కోవిడ్ కేర్ సెంటర్స్ లో 17 వేల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు కొన్ని ఆసుపత్రుల్లో తనిఖీ చేశారు. మూడు ప్రాంతాల నుండి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ నుండి మనకు ఆక్సిజన్ అందింది. మరింత ఆక్సిజన్ అవసరం అని కేంద్రాన్ని కోరాం. కేంద్రం…