మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. ఇవాళ్టికి బదులుగా ఎల్లుండి సమావేశం నిర్వహించనున్నారు.. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది..
Details of CM Jagan Visit to Kadapa: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 1న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీని, 7కు వాయిదా పడింది. రేపు (31)న వినాయక చవితితో పాటు సెప్టెంబర్ 1నుంచి 3 వరకు సీఎం జగన్ కడప పర్యటనలో ఉండటంతో మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 7న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా.. నిన్న 29న సమావేశం…