రాష్ట్ర స్థాయి క్రీడా అధికారులతో క్రీడా, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించాం అని తెలిపారు. అలాగే ఈ 13న కేంద్ర క్రీడల శాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక సీఎస్ఆర్ లో భాగంగా క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం, సహకారం లభించేలా ప్రయత్నం చేస్తాం అని చెప్పిన ఆయనరాష్ట్రానికి మూడు అంతర్జాతీయ…