వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ఈసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా “బైసన్” ఇప్పుడు తెలుగులో రిలీజ్కు సిద్ధమైంది. అక్టోబర్ 24న థియేటర్లలో ప్రేక్షకులను కలవబోతోంది ఈ చిత్రం లో అనుపమ హీరోయిన్ గా నటించింది. Also Read : Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఈ సందర్భంగా…