తమిళ హీరో కార్తీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘యుగానికి ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకుని కల్ట్ హోదాను సంపాదించుకుంది. ఈ క్రేజ్ దృష్ట్యా, సెల్వరాఘవన్ తన తమ్ముడు ధనుష్ను హీరోగా పెట్టి పార్ట్-2ని గతంలోనే ప్రకటించారు. సమాచారం ప్రకారం, సెల్వరాఘవన్ ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశారట. 2026 చివర్లో లేదా అంతకంటే ముందే ఈ ప్రాజెక్ట్…