Travels Bus Caught Fire: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు ఆగడం లేదు.. విజయనగరం జిల్లా రామభద్రపురం, సాలూరు మధ్య రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి జైపూర్ వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ దశరథ్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును వెంటనే ఆపడంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా…
Major Accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్ గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. దాసరి ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగగా.. టోల్గేట్ సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.