John Abraham : బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీ డీల్ చేశాడు. ఖార్లోని లింకింగ్ రోడ్లో సుమారు రూ.70.83 కోట్లతో బంగ్లాను కొనుగోలు చేశారు.
KBC 15 : ఆన్ స్క్రీన్ రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కోసమే ఈ షోను చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
CM Revanth Reddy: బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి తెలియని వారుండరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. 24 ఏళ్లుగా ఈ షోను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ షోను రీమేక్ చేశారు కానీ, ఇక్కడ ఆంధ్ వర్క్ అవుట్ కాలేదు. ఎంతోమంది పేదవారిని ఈ షో కోటీశ్వరులను చేసింది.
Aishwarya Rai is living separately from the Bachchan family: ఐశ్వర్య రాయ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే తన అంద చందాలతోనే కాదు నటనతో దేశ వ్యాప్తంగా కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్లో ఉండగా చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటూ వారిని వివాహం చేసుకుంటుందని అనిపించేలా చేసినా చివరికి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి…
Amitabh Bachchan praises Rashmika Mandanna’s stellar performance in Animal: కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అభిమానితో మాట్లాడింది. ఇక ఇదే క్రమంలో యానిమల్ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది అంటూ బిగ్ బి అమితాబ్ ప్రశంసలు కురిపించారు. రష్మిక మందన్న ఇండస్ట్రీలో సెన్సేషన్గా మారి నేషనల్ క్రష్గా ఎదిగింది. అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్”లో ఆమె నటనతో నేషనల్ వైడ్ గుర్తింపు దక్కించుకోగా ఆమెకు విస్తృతమైన…
బిగ్బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ మ్యాచ్ చూడటానికి రావొద్దని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. అందుకు గల కారణాలు లేకపోలేదు.. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ గెలిచింది. దీనిపై అమితాబ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. నేను సెమీ ఫైనల్ మ్యాచ్ చూడకపోతే గెలిచారంటూ ఆయన రాసుకొచ్చారు.
నిన్నటి నుంచి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్కు నెటిజన్ల నుంచి విన్నపాలు, వార్నింగ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ మీరు వరల్డ్ కప్ ఫైనల్కు రాకండి అంటూ కొందరు రిక్వెస్ట్ చేస్తుంటే.. మీరు ఇంట్లో కూడా మ్యాచ్ చూడొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి కారణం అమితాబ్ పెట్టిన పోస్టే. బుధవారం (November 15) భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం బిగ్ బి ఎక్స్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘నేను చూడనప్పుడే మనం…
Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈసినిమా అన్ని భాషల్లో ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.
Amitabh Bachchan: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.