Amitabh Bachchan: మా ఆత్మగౌరవాన్ని తగ్గించొద్దు.. లక్షద్వీప్కు సపోర్ట్ గా బిగ్ బీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lakshadweep: ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనను మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ఎగతాళి చేయడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ వివాదంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతీయ దీవుల అందాలను అన్వేషించడానికి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉడిపిలోని అందమైన బీచ్లు, పాండిలోని ప్యారడైజ్ బీచ్, అండమాన్లోని నీల్, హేవ్లాక్ లాంటి ఇతర అందమైన బీచ్ల ఫోటోలను నెట్టింట పోస్ట్ చేశారు. పర్యటన రంగాన్ని అభివృద్ది చేస్తే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.. బీచ్ ల దగ్గర అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ప్రస్తుతం భారత్కు గొప్ప అవకాశం అని బిగ్ బి చెప్పుకొచ్చారు.
Read Also: Telangana Free Bus: ఒరిజినల్ ఆధార్ ఉండాల్సిందే.. జిరాక్స్ చూపిస్తే బస్సు దిగాల్సిందే..
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
కాగా, లక్షద్వీప్, మాల్దీవుల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటి వరకు, సినిమా ఇండస్ట్రీతో పాట క్రికెట్ ప్రపంచం వరకు చాలా మంది ప్రముఖులు లక్షద్వీప్కు తమ మద్దతును తెలిపారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ కూడా చేరిపోయారు. ఇప్పటికే ప్రధాని మోడీకి సపోర్టుగా రణవీర్ సింగ్, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, జాన్ అబ్రహం, ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఎక్స్ప్లోర్ఇండియన్ ఐలాండ్స్ అనే హ్యాష్ట్యాగ్తో ‘విజిట్ లక్షద్వీప్ ప్రచారం’ చేస్తున్నారు.
Read Also: Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్?
ఇక, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ చేశారు. దీంట్లో సెహ్వాగ్ భారతదేశంలోని అనేక విభిన్న బీచ్ల చిత్రాలను పంచుకోవడంతో పాటు మాల్దీవులపై విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం విషయం నుంచి భారత ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని.. పర్యాటక రంగంలో కొంచెం మెరుగుపడటం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని అందించగలదని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చారు.
Viru paji .. this is so relevant and in the right spirit of our land .. our own are the very best .. I have been to Lakshadweep and Andamans and they are such astonishingly beautiful locations .. stunning waters beaches and the underwater experience is simply unbelievable ..
हम… https://t.co/NM400eJAbm— Amitabh Bachchan (@SrBachchan) January 8, 2024
తాజావార్తలు
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..