కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతన్య కెరీర్లోనే హెయెస్ట్ బడ్జెట్ మూవీగా గీత ఆర్ట్స్ బ్యానర్ పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఓ వైపు సినిమాలు చేస్తునే…