PV Sindhu: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య మొదలైన భీకర పోరు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. శనివారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు ప్రారంభించగా, ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. READ ALSO: Ayatollah…