సైన్యంలో అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వీటన్నింటిపై మంగళవారం సుప్రీం కోర్టు విచారించింది. దేశవ్యాప్తంగా నమోదైన అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టకు బదిలీ చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు హైకోర్టుల్లో పిటిషన్లు…