హిమాచల్ ప్రదేశ్కు చెందిన పర్వతారోహకురాలు అంజలి శర్మ ఆఫ్రికన్ దేశమైన రువాండాకు చెందిన వైవ్స్ కాజియుకాను ధర్మశాలలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ధర్మశాలలోని గమ్రు నివాసి అయిన అంతర్జాతీయ పర్వతారోహకురాలు అంజలి మాస్కోలో య్వెస్ను మొదటిసారిగా కలిశారు. ఈ కలయికే వివాహబంధానికి దారితీస్తుందని ఊహించలేదని తెలిపారు. వారిద్దరూ హిందూ ఆచారాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. Also Read:స్ప్రౌట్స్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే ! వైవ్స్ కజియుకా వృత్తిరీత్యా సివిల్…