దేశ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్, కొంతకాలంగా వరుసగా కొత్త డేటా ఆఫర్లను అందిస్తోంది. ఈ క్రమంలోనే, ఆ సంస్థ ఇప్పుడు తన ప్రజాదరణ పొందిన రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ను అప్డేట్ చేసింది. అవును, ఈ ప్లాన్ ఇప్పుడు మరింత డేటాను అందిస్తుంది. ఈ కొత్త మార్పుతో, తక్కువ ధరకే ఎక్కువ ఇంటర్నెట్ కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ మరింత మెరుగ్గా మారింది. Also Read:Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్లు.. పాకిస్తాన్…
బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు సరసమైన ప్లాన్స్ ను అందిస్తోంది. కంపెనీ డేటా సమస్యలను తొలగించే ప్రత్యేక స్టూడెంట్ ప్లాన్ను కూడా ప్రవేశపెట్టింది. పాఠశాలలు, కళాశాలల్లో ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా జరుగుతుండటంతో, విద్యార్థులకు డేటా ఎక్కువగా అవసరమవుతుంది. దీనిని గుర్తించిన BSNL విద్యార్థుల కోసం సరసమైన ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ. 251. ఈ ప్లాన్ 100GB డేటాను, అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ అద్భుతమైన ప్లాన్ గురించి మరింత తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ రూ.251…