క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలని ఆడియన్స్ కి ఇచ్చాడు అడివి శేష్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలని చేసే అడివి శేష్, ఈసారి శృతి హాసన్ తో కలిసి మరో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీకి ప్రస్తుతం చిత్ర యూనిట్ #Sesh