Rajendra Prasad : నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారాడు. ఈ నడుమ ఏ స్టేజిపై మాట్లాడినా.. ఎవరో ఒకరిపై నోరు జారుతూ బూతులు తిట్టేస్తున్నాడు. తాజాగా నటుడు అలీని అందరి ముందే తిట్టేశాడు. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు రాజేంద్ర ప్రసాద్ వెళ్లారు. ఆయన మైక్ అందుకుంటూనే దురుసుగా మాట్లాడాడు. Read Also : Nara RohitH : నా పెళ్లి అప్పుడే.. నారా రోహిత్ క్లారిటీ.. ‘మీరంతా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ను రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఇద్దరూ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.