రోజురోజుకీ అవినీతి పెరిగిపోతూనే ఉంది.. ఏ పని కావాలన్నా మొదట కొంత సమర్పించుకుంటే గానీ పని కాని పరిస్థితి.. ఏ కార్యాలయానికి వెళ్లినా.. అధికారికో.. లేదా మధ్యవర్తికో కొంతైనా ముట్టచెప్పకపోతే.. ఆ ఫైల్ కదలడంలేదంటే అతిశయోక్తి కాదు.. అయితే, ఎప్పటికప్పుడు అవినీతి అధికారులు, ఉద్యోగుల ఆటకట్టిస్తూనే ఉంది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఈ ఏడాది ముగిస్తున్న నేపథ్యంలో.. 2021 సంవత్సరంలో అవినీతికి సంబంధించిన కేసులపై నివేదిక విడుదల చేసింది ఏసీబీ… ఏసీబీ నివేదిక ప్రకారం… ఆంధ్రప్రదేశ్లో…