తెలుగు రాష్ట్రాల్లో కాలీఫ్లవర్ ను కూడా అధికంగా పండిస్తున్నారు రైతులు.. క్యాలిఫ్లవర్ చల్లని, వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణాలలో మంచి దిగుబడులను సాధించవచ్చు.. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ పంటను వెయ్యడానికి ఎర్రనేలలు, దుబ్బనేలలతో �
పూలల్లో గులాబీలకు ప్రత్యేక స్థానం ఉంది.. సువాసనలు వెదజల్లడంతో పాటుగా రకరకాల రంగుల్లో దొరుకుతాయి.. ప్రత్యేక ఈవెంట్స్ లలో వీటికి ప్రాధాన్యత ఉంటుంది.. అందుకే రైతులు వీటిని ఎక్కువగా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలలో పండించే రోజా పూలకు మంచి గిరాకి ఉంది. ముఖ్యంగా పాలా హౌస్ పూలు �
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలల్లో ఒకటి చిక్కుడు.. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.ఈ మధ్య ఎక్కువగా రైతులు వీటిని పండించాడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది. ఈ పంటకు చాలా చోట�