రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం బిజెపి పై తీవ్రంగా ఆరోపించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నాశనం చేయాలని అధికార పార్టీ కోరుకుంటోందని ఆరోపించారు. ‘బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్’ రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేయాలనుకుంటోంది. భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం క్షీణించడానికి మేము అనుమతించము అని సారన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ లాలూ అన్నారు. Also read: T20 World Cup 2024: మెగా…