మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది భారత్.. మిస్ యూనివర్స్గా మిస్ ఇండియా ఎంపికైంది.. పంజాబ్కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ.. ఈ టైటిల్ను గెలుచుకుంది. సుమారుగా 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ మూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్కౌర్ మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. ఇజ్రాయిల్లో 70వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. దక్షిణాఫ్రికా యువతి నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం…