ఒప్పో భారత్ లో మరో కొత్త మిడ్-రేంజ్ 5G ఫోన్ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ సెట్ ని కంపెనీ ఒప్పో A6s 5Gగా పరిచయం చేసింది. ఒప్పో A సిరీస్లోని ఈ కొత్త స్మార్ట్ఫోన్ రెండు విభిన్న కలర్స్, డ్యుయల్ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ పరికరం శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో పనిచేస్తుంది. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 6,500mAh…
న్యూ ఇయర్ వేళ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ చైనీస్ టెక్ కంపెనీ Xiaomi భారత్ లో Redmi Note 15 5Gని ఆవిష్కరించింది. Redmi Note 15 5G 4K వీడియో సపోర్ట్తో కూడిన అద్భుతమైన 108MP కెమెరా, 6.77-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్, 5,520mAh బ్యాటరీతో వస్తుంది. భారత్ లో Redmi Note 15 5G ధర 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్కు రూ.…