Ashok Chakra 24 Spokes: ఆగస్టు 15, 2025 న భారత్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవంను ఘనంగా జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మూడు రంగులకు సంబంధించి అందరికీ తెలిసినా, పతాక మధ్యభాగంలో ఉన్న అశోక చక్రం, దాని 24 ఆకుల (గీతలు) వెనుక ఉన్న అర్థం చాలా మందికి అంతగా తెలియదు. పతాకంలోని తెలుపు రంగు మధ్య పట్టీపై నావీ బ్లూ రంగులో ఉన్న…