ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమీక్షా సమావేశంలో వెలువడిన ప్రధానాంశాలు ఇవే.. 1. పాస్ పుస్తకాల పంపిణీకి గడువు.. రాష్ట్రవ్యాప్తంగా భూ యజమానులకు భద్రత కల్పించేలా 1.12 కోట్ల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధీనంలో ఉన్న వేల ఎకరాల భూములకు సంబంధించి ఏళ్ల తరబడి నెలకొన్న మ్యుటేషన్ సమస్యలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు 51,603 ఎకరాల భూములను తక్షణమే రెవెన్యూ రికార్డుల్లో (వెబ్ ల్యాండ్) ఏపీఐఐసీ పేరుతో నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం..…