Home
2027 Odi World Cup
2027 Odi World Cup News
-
Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 2027 వన్డే వరల్డ్కప్ కోసం తన డ్రీమ్ భారత జట్టును ప్రకటించాడు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లతో యువరాజ్ తన జట్టును ఎంచుకున్నాడు. యువీ తన జట్టులో సీనియర్ స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం యువరాజ్ జట్టుపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. యువరాజ్ సింగ్ తన జట్టుకు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంచుకున్నాడు.… -
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
Rohit Sharma: ఫామ్లో లేడు.. ఇక రిటైర్మెంట్ తప్పదు.. ఇదే చివరి మ్యాచ్.. ఇలా ఎన్నో ప్రచారాలకు ఒకే ఇన్నింగ్స్తో తెర దించాడు హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్ను నిరూపించాడు. 39 ఏళ్ల వయసులో, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కడం కష్టమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.… -
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
Lalchand Rajput: రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతున్నా, హిట్ మ్యాన్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రోహిత్ మరో రెండేళ్ల పాటు హాయిగా ఆడగలడని, ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్న ఇబ్బందులు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ వల్ల వచ్చే సహజమైన అలసట మాత్రమేనని అతని తొలి కోచ్, గురువు లాల్చంద్ రాజ్పుత్ నొక్కి చెప్పారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా కొట్టిపారేసిన నేపథ్యంలో… -
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్కప్లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
Rohit Sharma and Virat Kohli: భారత క్రికెట్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు.. 2027 వన్డే ప్రపంచకప్లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఈ ప్రశ్న మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు.… -
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
Team India 2027 ODI World Cup Planning: 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ఇప్పటి నుంచే కీలక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సూచించాడు. ముఖ్యంగా తరచూ గాయాల బారిన పడుతున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయాన్ని తయారు చేయడం భారత జట్టు యాజమాన్యానికి అత్యంత ప్రాధాన్యంగా ఉండాలని పేర్కొన్నాడు. జియోస్టార్ నిర్వహించిన ‘ఫాలో ద బ్లూస్’ కార్యక్రమంలో మాట్లాడిన రైనా.. హార్దిక్ ప్రతిభపై… -
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
Ravichandran Ashwin on Rohit and Kohli: భారత క్రికెట్ అభిమానులను ఎప్పటి నుంచో వెంటాడుతున్న ప్రశ్న ఒకటే.. 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా?. వయసు పెరుగుతున్నప్పటికీ ఇద్దరూ తమ ఫిట్నెస్, ఫామ్ను అద్భుతంగా కొనసాగిస్తుండటంతో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రో-కోల భవిష్యత్తు పూర్తిగా టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని… -
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
BCCI Worried Over Rohit Sharma Fitness: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ ఫిట్గా కొనసాగగలడా? అనే విషయంలో బీసీసీఐ పూర్తిగా నమ్మకంగా లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్థాన్తో జరిగే వన్డే సిరీస్కు హిట్మ్యాన్ ఎంపికైనా.. అతడు ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. రోహిత్ ఫిట్నెస్ను… -
MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు
MS Dhoni: భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తి రేపే ప్రశ్నల్లో ఒకటి – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా మాజీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చారు. -
Virat Kohli: ఇక కోహ్లీని ఎవరూ ఆపలేరు.. 2027 ప్రపంచకప్ జట్టు నుంచి గంభీర్ ఎలా తప్పించగలడు?
భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా రెండు సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. రాంచీ వన్డేలో 120 బంతుల్లో 153 రన్స్ చేసిన కింగ్.. రాయపూర్ వన్డేలో 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో విరాట్ వరుసగా సెంచరీలు చేయడం ఇది 11వ సారి. తనను ‘కింగ్’ అని ఎందుకు పిలుస్తారో కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఇక… -
Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్కప్లో రో-కో!
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు…
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!