తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధిదారు కుటుంబం యోగక్షేమాలు అడ�
Free Current: అద్దె ఇంటిలో ఉన్నా కూడా ‘గృహ జ్యోతి’ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హులని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం తెలిపారు. దీని కింద రాష్ట్రంలోని గృహ వినియోగదారులందరికీ జూలై 1 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని సీఎం ప్రకటించారు.