భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న ఆటను రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి ముగించిన భారత జట్టుకు ఈరోజు కివీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. టాప్ ఆర్డర్ ను త్వరగా కూల్చేశారు. కానీ, ఆ తర్వాత శ్రేయర్ అయ్యర్(65) అర్ధశతకంతో రాణిం�