Delhi : ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో రెండు మసాలా దినుసుల తయారీ ఫ్యాక్టరీల నుంచి ఆహార పదార్థాలు, నిషేధిత వస్తువులు, సిట్రిక్ యాసిడ్తో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.