దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు జనాలు అతలాకుతలం అయ్యారు.. నిన్న పశ్చిమ బెంగాల్ లో ఉరుములు, మెరుపులతో పాటు పిడిగులు కూడా పడ్డాయి. పిడుగు పాటుకు ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ని మాల్దా జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు చిన్నారులతో పాటు ఏడుగురు మృతి చెందారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మాల్దాలోని బంగిటోలా హైస్కూల్ సమీపంలో పాఠశాల వేళల్లో…
గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీలోని ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. హల్వాద్ జీఐడీసీ సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ సంఘటనలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. బస్తాల్లో ఉప్పు నింపే పనులు జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఫ్యాక్టరీ ప్రహారీ గోడ కూలింది. కాగా.. మరణించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గోడ కింద మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 20 మంది…