పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లా తాండురులో పదోతరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురికి సస్పెండ్ చేసిన ఘటన మరువకముందే.. ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పదో తరగతి జవాబు పత్రాల మాయం అవకడం కలకలం రేపింది.