Home
000 Employees
000 Employees News
-
TCS: ఆ కంపెనీకి జీతాలు పెరిగినయ్..
దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగులు జీతాలు పెంచినట్లు యాజామాన్యం వెల్లడించింది. సెప్టెంబర్ నుంచే పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. 12 వేల మంది తొలగిస్తున్నామని టీసీఎస్ గతంలో ప్రకటించింది. సోమవారం నుంచి ప్రతి ఎంప్లాయ్ కి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తున్నామని యాజమన్యం తెలిపింది. సీ3ఏ, దాని సమానమైన గ్రేడ్ లలో అర్హులైన అసోసియేట్స్ కు వేతన సవరణ ఉంటుందని ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ లో టీసీఎస్… -
Cisco Layoff: వణికిపోతోన్న టెక్కీలు.. 4 వేల మంది ఉద్యోగులకు దిగ్గజ సంస్థ ఊస్టింగ్ ఆర్డర్స్..!
ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటేనే బిందాస్.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇబ్బందులు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకున్నాయి ఐటీ సంస్థలు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఐటీ ఉద్యోగులను కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్వి టర్, సేల్స్ ఫోర్స్ , మైక్రోసాఫ్ట్, స్ట్రైప్లు ఇలా దిగ్గజ సంస్థలు అన్ని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.. ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చేస్తున్నాయి.. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఐటీ దిగ్గజ సంస్థ సిస్కో… -
Amazon: ఇక అమెజాన్ వంతు.. 10 వేల మంది ఉద్యోగులకు ఊస్టింగ్..!
ట్విట్టర్, ఫేస్బుక్, మరికొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు కూడా తమ ఉద్యోగులను తగ్గించుకునేపనిలో పడిపోయాయి.. ట్విట్టర్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత.. చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ఐటీ సెక్టార్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు కోత తప్పదనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి.. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అదేబాటపట్టినట్టుగా తెలుస్తోంది.. ఏకంగా 10,000 మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.. కార్పొరేట్, టెక్నాలజీ విభాగంలోని ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగించేందుకు అమెజాన్… -
Microsoft: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్.. ఏకంగా వెయ్యి మంది ఇంటికే..!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది… ఏకంగా 1000 మందిని తాజాగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. వీటిని రోల్ ఎలిమినేషన్స్గా పేర్కొన్నట్టు యూఎస్ న్యూస్ వెబ్సైట్ Axios తెలిపింది.. ఇటీవల వరుసగా ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చింది టెక్ దిగ్గజ సంస్థ. జులైలో కంపెనీ తన 1,80,000 మంది ఉద్యోగులలో 1 శాతం మందిని రీ-అలైన్మెంట్లో భాగంగా తొలగించింది. ఆగస్టులో, కంపెనీ తన పరిశోధన మరియు అభివృద్ధి విభాగం నుండి మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు..…
తాజావార్తలు
-
US Politics: ఆర్ఎస్ఎస్ విరాళాలు తీసుకోం.. భగవత్ పర్యటన తర్వాత, 90 మంది అమెరికన్ నేతల ప్రతిజ్ఞ..
-
Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
-
Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
-
Supreme Court: ప్రభుత్వ స్కూళ్లలో జర్నలిస్టులు, యూట్యూబర్లపై ఆంక్షలు.. CJPకి సుప్రీంకోర్టు షాక్..
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!