T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు నిండా హిట్టర్లే ఉంటారు. కానీ నిలకడలేమితో ఆ జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దిగ్గజ జట్టుగా ప్రశంసలు పొందిన ఆ జట్టు నేడు ప్రపంచకప్లో పాల్గొనాలంటే క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రెండు సార్లు టీ20 ప్రపంచకప్ను వెస్టిండీస్ జట్టు సగర్వంగా అందుకుంది. 2012, 2016లో పొట్టి ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు.
Read Also: ఈ స్టార్ హీరోయిన్ దొంగతనాలు చేసేదా? అబద్ధాలు చెప్పేదా?
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచకప్లో క్వాలిఫైయర్ మ్యాచ్లను వెస్టిండీస్ జట్టు ఆడుతోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ హోబర్ట్ వేదికగా ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. గ్రూప్ దశను దాటితేనే వెస్టిండీస్ జట్టు సూపర్ 12లోకి అడుగు పెట్టగలుగుతుంది. వెస్టిండీస్ జట్టుపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ.. అద్భుతాలు జరగబోవనే గ్యారంటీ లేదు. క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. విండీస్ బ్యాటింగ్ గాడిన పడితే ఆ జట్టును ఆపడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా 2016 ప్రపంచకప్ ఫైనల్లో చివరి ఓవర్లో వరుసగా సిక్సర్లు బాది ఇంగ్లండ్కు పరాభవాన్ని మిగిల్చింది. నికోలస్ పూరన్ నాయకత్వంలో ఆడుతున్న విండీస్ జట్టు ఈ ప్రపంచకప్లో ఎక్కడి వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!