Kishan Reddy : ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో.. రాత్రి 10.50 గంటలకి ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు. కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది. అయితే.. కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Also Read : Whats Today ఈరోజు ఏమున్నాయంటే?
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా.. కిషన్ రెడ్డి నిన్న ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో జరిగిన.. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ ప్రస్తావించిన అంశాల ఆధారంగా అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఆ తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు.
Also Read : Planes Collided : రెండు విమానాలు ఢీ..నలుగురు మృతి
తినే ఆహారంలో గ్యాస్ ఎక్కువైనప్పుడు.. అది పొట్టలోని పేగులు ఉబ్బిపోయేలా చేస్తుంది. ఆ గ్యాస్ బయటకు రాకుండా ఇబ్బంది పెడుతుంది. దాని వల్ల కడుపులో నొప్పి వస్తూ.. క్రమంగా ఛాతీ దగ్గర కూడా పెయిన్ రావడంతో.. అది గుండె నొప్పి కావచ్చని పొరపాటు పడతారు. అయితే.. గ్యాస్ తొలగిన తర్వాత ఈ నొప్పి కూడా పోతుంది. గుడ్లు, శనగలు, బీన్స్, బఠాణీలు, మీల్ మేకర్ వంటివి అధిక గ్యాస్ ఉత్తత్పి అయ్యేలా చేస్తాయి. అందువల్ల వాటిని ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..