IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్తో మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక, టీమిండియా వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కే తుది జట్టులో చోటు దక్కంది. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితమ్యాడు. స్పిన్ కోటాలోనూ కుల్దీప్ను టీమ్ లోకి తీసుకోగా.. చాహల్ డగౌట్ కి పరిమితమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న శార్దూల్ ఠాకూర్కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది.
Read Also: Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా
Also Read
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
అయితే, టెస్టు సిరీస్ని 1-0తో కైవసం చేసుకున్న భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్గా ఈ వన్డే సిరీస్ని చూస్తోంది. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్లో అదరగొట్టారు. అయితే శుభ్ మన్ గిల్ ఈ టెస్టు సిరీస్లో పెద్దగా రాణింకలేకపోయాడు. ఈ ఏడాది వన్డేల్లో దుమ్మురేపిన గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 7లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్ కూడా బాగుంటే, అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఇషాన్ కిషన్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం దాదాపు ఖాయమే అయినట్లు కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు సంజూ శాంసన్కి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం. గత ఏడాది వన్డేల్లో ఆడినంత వరకూ సంజూ శాంసన్ బాగానే ఆడాడు.. అయితే తొలి వన్డేలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్కి తుది జట్టులో అవకాశం ఇచ్చింది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో వన్డే సిరీస్లో ఉమ్రాన్ మాలిక్, జయ్దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, నేటి మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.. అయితే, ఇవాళ్టి మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, వన్డే టీమ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..