IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్తో మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక, టీమిండియా వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్కే తుది జట్టులో చోటు దక్కంది. దీంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితమ్యాడు. స్పిన్ కోటాలోనూ కుల్దీప్ను టీమ్ లోకి తీసుకోగా.. చాహల్ డగౌట్ కి పరిమితమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న శార్దూల్ ఠాకూర్కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది.
Read Also: Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
అయితే, టెస్టు సిరీస్ని 1-0తో కైవసం చేసుకున్న భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్గా ఈ వన్డే సిరీస్ని చూస్తోంది. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్లో అదరగొట్టారు. అయితే శుభ్ మన్ గిల్ ఈ టెస్టు సిరీస్లో పెద్దగా రాణింకలేకపోయాడు. ఈ ఏడాది వన్డేల్లో దుమ్మురేపిన గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 7లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్ కూడా బాగుంటే, అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఇషాన్ కిషన్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం దాదాపు ఖాయమే అయినట్లు కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు సంజూ శాంసన్కి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం. గత ఏడాది వన్డేల్లో ఆడినంత వరకూ సంజూ శాంసన్ బాగానే ఆడాడు.. అయితే తొలి వన్డేలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్కి తుది జట్టులో అవకాశం ఇచ్చింది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో వన్డే సిరీస్లో ఉమ్రాన్ మాలిక్, జయ్దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, నేటి మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.. అయితే, ఇవాళ్టి మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, వన్డే టీమ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!