భారత్ ఓటమి.. మ్యాచ్ పాయే.. సిరీస్ కూడా పోయే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియాను వరుస పరాజయాలు వేధిస్తూనే ఉన్నాయి.. రెండో వన్డేలోనూ ఓటమి పాలు కావడంతో.. కేవలం మ్యాచ్నే కాదు.. సిరీస్ను కూడా కోల్పోయింది భారత జట్టు.. బొల్యాండ్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చెందింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే.. టీమిండియా పెట్టిన టార్గెట్ను ఛేధించి విక్టరీ కొట్టింది సౌతాఫ్రికా.. దీంతో… మూడు వన్డేల సిరీస్ను వరుస రెండు వన్డేల్లో విజయం సాధించి.. మరో వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది.. భారత ఇన్నింగ్స్లో 55 పరుగులతో కేఎల్ రాహుల్, 85 పరుగులతో రిషభ్ పంత్ ఆకట్టుకోగా.., 29 పరుగులతో శిఖర్ ధవన్, 22 పరుగులతో వెంకటేశ్ అయ్యర్, 40 రన్స్తో శార్దూల్ ఠాకూర్, 25 పరుగులతో రవిచంద్రన్ అశ్విన్ పరవాలేదనిపించారు.. కానీ, విరాట్ కోహ్లీ డకౌట్గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. ఇక, భారత్ నిర్ధేశించిన 288 పరుగుల టార్గెట్ను 48.1 ఓవర్లలోనే ఛేధించింది సౌతాఫ్రికా.. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.. క్వింటాన్ డి కాక్ 78, మలన్ 91, బవుమా 35, ఎయిడెన్ 37, డుస్సెన్ 37 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు.. మొత్తంగా భారత్ను 7 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. రెండో వన్డేతో పాటు సిరీస్ను కూడా తన ఖాతాలో వేసుకుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Axar Patel: టీ20ల్లో 'స్పెషల్ సెంచరీ'.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- Tags
తాజావార్తలు
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!