Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ సగం ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు సమన్వయంతో ఆడుతూ పటిష్టమైన స్థితికి చేరుకుంది. వరుస విజయాలతో ప్లే-ఆఫ్స్కు చేరువైన పంజాబ్, అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ప్రీతి జింటా స్పందన…
సీజన్లో తొలి ఓటమిని చవిచూసిన రెండు రోజుల తర్వాత.. ప్రీతి జింటా ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పంజాబ్ చివరి హోమ్ మ్యాచ్లో విజయం సాధించలేకపోవడం పట్ల ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా, జట్టు ఓవరాల్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. “మా షేర్ స్క్వాడ్ అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం గర్వంగా ఉంది. పంజాబ్ గ్రౌండ్లో చివరి మ్యాచ్ ఆశించినట్లు జరగలేదు.. కానీ ఇంకా ముందు చాలా మ్యాచ్లు ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు.
Also Read
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
8 మ్యాచ్ల్లో 6 విజయాలతో, 1.043 నెట్ రన్ రేట్తో పంజాబ్ 13 పాయింట్లు సాధించింది. ప్లే-ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి జట్టుకు మరో 3 పాయింట్లు మాత్రమే అవసరం. టాప్-2లో నిలిచి ఫైనల్కు వెళ్లడానికి రెండు అవకాశాలు (క్వాలిఫైయర్స్) పొందడమే లక్ష్యంగా జట్టు ఆడుతోంది.
గుజరాత్ టైటాన్స్పై విజయంతో మొదలైన వీరి ప్రయాణం.. చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి బలమైన జట్లను ఓడించే వరకు సాగింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో తొలి ఓటమి ఎదురైనప్పటికీ, పంజాబ్ పటిష్టంగా ఉంది. బ్యాటింగ్లో ప్రభ్సిమ్రాన్ సింగ్ (346 పరుగులు) జట్టును ముందుండి నడిపిస్తుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (309 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడుతున్నారు. ముఖ్యంగా ప్రియాన్ష్ ఆర్య 250.44 స్ట్రైక్ రేట్తో మెరుపులు మెరిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు సవాల్ విసురుతున్నారు. తదుపరి మ్యాచ్లు ధర్మశాల వేదికగా జరగనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!