India vs Pakistan: భారత్తో మ్యాచ్ ఆడుతుందా.. ఐసీసీతో పాకిస్తాన్ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: T20 ప్రపంచ కప్ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం దృష్టి ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా.? లేదా? అనే సందేహాలు ఇంకా ఉన్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ బహిష్కరణకు మద్దతుగా భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా భారత్తో మ్యాచ్ ఆడబోవడం లేదని చెప్పారు. అయితే, ఐసీసీ నుంచి చర్యలు, ఆర్థిక నష్టం, శ్రీలంక ఆడాలని కోరడం చూస్తే పాకిస్తాన్ తప్పకుండా తన నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also: FUNKY Trailer: అనుదీప్ మార్క్ కామెడీతో.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్!
Also Read
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
- Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారికంగా ICCకి ‘‘ఫోర్స్ మజురే’’ అనే నిబంధనను ఉపయోగిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో ఒక మ్యా్చ్ను తిరస్కరిస్తూ లేఖ రాసింది. అయితే, ఈ పరిస్థితుల్లో ఐసీసీ కలుగజేసుకుని, భారత్ తో జరిగే ఒక్క మ్యాచ్కే ఈ నిబంధన వర్తింపచేయడం ఏమిటని ప్రశ్నించింది. మిగతా మ్యాచ్లు ఆడుతామని ఎలా చెబుతారు?? అని అడగటంతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేశారా.. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నించారా? అని ప్రశ్నించింది.
ఇదే కాకుండా ఫోర్స్ మజురే తప్పుగా వాడితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై చర్యలు, నష్టపరిహారం కేసులు పడొచ్చని ఐసీసీ స్పష్టంగా హెచ్చరించింది. ఇదే సమయంలో చర్చలకు ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. బ్యాక్ డోర్ చర్చలు ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కొలంబో వేదికగా షెడ్యూల్ అయిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడాల్సిందిగా శ్రీలంక బోర్డు పాకిస్తాన్ను కోరింది. శ్రీలంక, పాకిస్తాన్కు మధ్య రాజకీయ, క్రీడా సంబంధాలు బాగున్నాయి. ఒక వేళ ఈ మ్యాచ్ రద్దు అయితే, తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని శ్రీలంక వెల్లడించింది.
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..