IOC: ఇండియాలో ఒలింపిక్ కమిటీ సమావేశం… 40 ఏళ్ల తరువాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 40 ఏళ్ల తరువాత ఇండియాలో మరో బిగ్ ఈవెంట్ జరగబోతున్నది. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ముంబై వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. 1983లో ఢిల్లీ వేదికగా ఐఓసీ సమావేశాలు జరిగాయి. ఇక ప్రస్తుతం బీజింగ్ వేదికగా జరుగుతున్న 139వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్లో భారత బృందం ఓ ప్రజెంటేషన్ ను ఇచ్చింది. భారత బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ పట్ల ఐఓసీ సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఐఓసీ సెషన్ సమావేశాలు ముంబైలో నిర్వహించేందుకు అంగీకరించారు.
Read: Nikola Kid: ఒంటరి వ్యక్తులు… పెద్దవారి కోసమే…
Also Read
- Shubman Gill: "మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు".. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
- KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
- MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
ఈ కార్యక్రమంలో అభినవ్ బింద్రా, క్రీడల శాఖ మంత్రి ఠాకూర్, నీతా అంబానీ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ఐఓసీ సెషన్ సమావేశాల్లో అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. అందుకే ఈ సెషన్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేందుకు చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. ఇప్పటికే పెద్ద పెద్ద క్రీడలను నిర్వహిస్తున్న ఇండియా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ గేమ్స్ను నిర్వహించేందుకు ఇలాంటి సెషన్ నిర్వహరణ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
-
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..