New Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారాయి.. పాటించకపోతే రూ.10వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Traffic Rules: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వాహనాలు, ట్రాఫిక్కు సంబంధించిన నియమాలలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. వాటిని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే లేదా పాత వాహనాన్ని నడుపుతున్నట్లయితే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్ర్కాప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలకు వర్తిస్తాయి. అటువంటి వాహనాలు రిజిస్ట్రేషన్ చేయబడతాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలను ప్రభుత్వ రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. ఈ కేంద్రాల వద్ద వాహనాలను రద్దు చేస్తారు. దీని తర్వాత వాహన యజమానికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
Read Also: Uttar pradesh: యూపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Also Read
- Bubble Gum: మనం సరదాగా నమిలే బబుల్ గమ్ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
- Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
- Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
- Che Guevara: ఆ రూపం ఒక బ్రాండ్.. ఆ పేరు ఒక చరిత్ర.. నేడు చేగువేరా జయంతి!
అప్పుడు వాహన యజమాని కొత్త వాహనం కొనుగోలుపై రిజిస్ట్రేషన్ మొత్తంపై సబ్సిడీ పొందుతారు. అదే సమయంలో పాత వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కఠినంగా వ్యవహరించింది. రోడ్డుపై 10 ఏళ్ల డీజిల్, 15 ఏళ్ల పెట్రోల్ వాహనం కనిపించగానే నేరుగా జప్తు చేసి స్క్రాప్ యార్డుకు పంపుతారు. ఇటీవల అందిన సమాచారం మేరకు సివిల్ లైన్స్ పరిధిలో 50 వాహనాలను సీజ్ చేసి స్క్రాప్ యార్డుకు పంపారు. నిజానికి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకే స్క్రాప్ విధానాన్ని అమలు చేశారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ఢిల్లీలో పాత వాహనాలను ప్రజలు ఆపడం లేదు. కోర్టు ఆదేశాల తర్వాత ఆప్ ప్రభుత్వం ఈ విధానంపై ముమ్మర ప్రచారం నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తన చర్యలను ప్రారంభించింది.
Read Also:Safest Banks List: RBI ప్రకారం.. దేశంలో సురక్షితమైన బ్యాంకులు ఇవేనట
ఈ క్రమంలోనే ఢిల్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సిఆర్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా మొత్తాన్ని నేరుగా ఖాతా నుండి తీసివేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. ఢిల్లీలోని ప్రైవేట్ బస్సులు, గూడ్స్ క్యారియర్లకు కూడా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూల్స్ పాటించని వారిపై భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. కొన్ని నిబంధనల ప్రకారం రూ. 10,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 192-ఎ ప్రకారం చర్యలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!