New Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారాయి.. పాటించకపోతే రూ.10వేలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Traffic Rules: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. వాహనాలు, ట్రాఫిక్కు సంబంధించిన నియమాలలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. వాటిని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే లేదా పాత వాహనాన్ని నడుపుతున్నట్లయితే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా స్ర్కాప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు ప్రైవేట్, ప్రభుత్వ వాహనాలకు వర్తిస్తాయి. అటువంటి వాహనాలు రిజిస్ట్రేషన్ చేయబడతాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలను ప్రభుత్వ రిజిస్టర్డ్ స్క్రాపింగ్ కేంద్రానికి తీసుకెళ్లవచ్చు. ఈ కేంద్రాల వద్ద వాహనాలను రద్దు చేస్తారు. దీని తర్వాత వాహన యజమానికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
Read Also: Uttar pradesh: యూపీలో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Also Read
- Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
- Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
అప్పుడు వాహన యజమాని కొత్త వాహనం కొనుగోలుపై రిజిస్ట్రేషన్ మొత్తంపై సబ్సిడీ పొందుతారు. అదే సమయంలో పాత వాహనాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కఠినంగా వ్యవహరించింది. రోడ్డుపై 10 ఏళ్ల డీజిల్, 15 ఏళ్ల పెట్రోల్ వాహనం కనిపించగానే నేరుగా జప్తు చేసి స్క్రాప్ యార్డుకు పంపుతారు. ఇటీవల అందిన సమాచారం మేరకు సివిల్ లైన్స్ పరిధిలో 50 వాహనాలను సీజ్ చేసి స్క్రాప్ యార్డుకు పంపారు. నిజానికి ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆదేశాల మేరకే స్క్రాప్ విధానాన్ని అమలు చేశారు. అయితే నిబంధనలను పట్టించుకోకుండా ఢిల్లీలో పాత వాహనాలను ప్రజలు ఆపడం లేదు. కోర్టు ఆదేశాల తర్వాత ఆప్ ప్రభుత్వం ఈ విధానంపై ముమ్మర ప్రచారం నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తన చర్యలను ప్రారంభించింది.
Read Also:Safest Banks List: RBI ప్రకారం.. దేశంలో సురక్షితమైన బ్యాంకులు ఇవేనట
ఈ క్రమంలోనే ఢిల్లీ ట్రాఫిక్ రూల్స్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సిఆర్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా మొత్తాన్ని నేరుగా ఖాతా నుండి తీసివేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. ఢిల్లీలోని ప్రైవేట్ బస్సులు, గూడ్స్ క్యారియర్లకు కూడా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూల్స్ పాటించని వారిపై భారీ జరిమానా విధించే నిబంధన ఉంది. కొన్ని నిబంధనల ప్రకారం రూ. 10,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 192-ఎ ప్రకారం చర్యలు తీసుకుంటారు.
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!