Children’s Day: జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం.. ఆయన్ని పిల్లలు చాచా అని ఎందుకు పిలుస్తారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Children’s Day: భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని ‘బాల్ దివాస్’ అని కూడా అంటారు. భారతదేశంలో, దీనిని నవంబర్ 20, 1956న ‘యూనివర్సల్ చిల్డ్రన్స్ డే’ రోజున జరుపుకోవడం ప్రారంభమైంది. కానీ, 1964లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం అది నవంబర్ 14కి మారింది. బాలల హక్కులు, సంరక్షణ, విద్యపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Also Read
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
- Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
ప్రతి తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి పిల్లలు. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయత అమితమైంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889న జన్మించారు. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా నాయకత్వం వహించిన మొదటి ప్రధానమంత్రి. ఆయన పుట్టినరోజును భారతదేశంలో ఒక పండుగలా జరుపుకుంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన రాజకీయ జీవితానికి మాత్రమే కాకుండా, పిల్లలలో తన జీవితం ముడిపడిఉంది. భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూను పిల్లలు చాచా నెహ్రూ అని ముద్దుగా పిలిచేవారు, ఎందుకంటే వారు ఆయనను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. చాచా నెహ్రూకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ వారి మధ్య ఉండేందుకు ఇష్టపడేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, పండిట్ నెహ్రూ బాలలు, యువత కోసం చాలా మంచి పనులు చేశారు.
Read also: G20 summit: నేటి నుంచి జీ 20 సమావేశాలు.. ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ
ఆయన ప్రధాని అయ్యాక పిల్లల చదువులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. యువత అభివృద్ధి మరియు ఉపాధిని ప్రోత్సహించడానికి, అతను భారతదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి వివిధ విద్యా సంస్థలను స్థాపించాడు. దేశాన్ని ఆధునీకరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
అతను పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో పరిశ్రమలో కొత్త శకాన్ని ప్రారంభించాడు. ఇది మాత్రమే కాదు, భారతదేశంలో పోషకాహార లోపం నుండి పిల్లలను రక్షించడానికి ఉచిత ప్రాథమిక విద్య, పాలతో సహా ఉచిత ఆహారం కూడా పాఠశాలల్లో చేర్చబడింది. పిల్లలే దేశానికి ఉజ్వల భవిష్యత్తు అని మామ నెహ్రూ చెప్పేవారు. సరైన విద్య, సంరక్షణ, పురోగతి మార్గంలో వారిని నడిపించడం ద్వారా మాత్రమే కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు. అందువల్ల, పండిట్ జవహర్లాల్ నెహ్రూ (1964) మరణానంతరం, ఆయన్ను గౌరవించటానికి, నెహ్రూ పుట్టినరోజు తేదీని అంటే నవంబర్ 14 ను భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!