Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తిని కేర్ ఆస్పత్రి తరపున సత్కరించారు. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్ని ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం, “అందరికీ ఆరోగ్యం” అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO నిర్ణయించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఒక మంచి ఆరోగ్య ఐకాన్ మరియు శతాబ్ది స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఏటుకూరి కృష్ణమూర్తి (102 సంవత్సరాల) గారిని సత్కరించడం జరిగిందని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ నీలేష్ గుప్తా తెలిపారు. ఆయన రోజు వారి దినచర్యలు మరియు ఆరోగ్యం రహస్యాలు ఆసుపత్రి సిబ్బందికి తెలియచేయాలిని నీలేష్ గుప్త తెలిపారు. ఈ సందర్బంగా శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తి గారు వ్రాసిన “ప్రజా వైద్యం” అనే పుస్తకం ఎంతమందిని ఆకట్టుకుంది మరియు ఎన్నో ఆరోగ్య సూత్రాలను నేర్పిదని ఆయన కొనియాడారు.
Read Also: మార్చి నెల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్-10 కార్లు ఇవే..
Also Read
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
- Padmam Silver Jewellery: అనకాపల్లిలో పద్మం సిల్వర్ జువెలరీ ఘనంగా ప్రారంభం
ఈ సందర్భంగా శ్రీ ఏటుకూరి కృష్ణ మూర్తి మాట్లాడుతూ మన జీవనశైలి , అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్నారు తెలిసో , తెలియకో ఆహార పదార్థలు , ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తాయన్నారు కాబట్టి అటువంటి విషయాలని తెలుసుకొని రోజు వారి దిన చరియలు పాటించాలని ఆయన తెలిపారు. మరియు ఫిట్నెస్, ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రతిదానికీ ఓ లిమిట్ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు, ఎలా చేయాలి? ఎలా చేయకూడదో కచ్చితంగా తెలసిఉండాలని యోగా చేసే క్రమంలో కొని దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. యువకులందరూ సత్యం మరియు ధర్మాన్ని అనుసరించి చివరికి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని అభ్యర్థిచారు .
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబందితో పాటు వైద్య నిపుణులు , ఆస్పత్రి మెడికల్ సూపెరిండేంట్ డాక్టర్ అజిత్ సింగ్, సి.ఓ.ప్.సి. హెడ్ మిస్టర్ రూఫుస్ అగస్టీన్, సి.ఓ.ప్.సి. అడ్మిన్ విభాగాధిపతి మిస్టర్ సద్దాం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
-
VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..