Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తిని కేర్ ఆస్పత్రి తరపున సత్కరించారు. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్ని ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం, “అందరికీ ఆరోగ్యం” అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO నిర్ణయించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఒక మంచి ఆరోగ్య ఐకాన్ మరియు శతాబ్ది స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఏటుకూరి కృష్ణమూర్తి (102 సంవత్సరాల) గారిని సత్కరించడం జరిగిందని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ నీలేష్ గుప్తా తెలిపారు. ఆయన రోజు వారి దినచర్యలు మరియు ఆరోగ్యం రహస్యాలు ఆసుపత్రి సిబ్బందికి తెలియచేయాలిని నీలేష్ గుప్త తెలిపారు. ఈ సందర్బంగా శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తి గారు వ్రాసిన “ప్రజా వైద్యం” అనే పుస్తకం ఎంతమందిని ఆకట్టుకుంది మరియు ఎన్నో ఆరోగ్య సూత్రాలను నేర్పిదని ఆయన కొనియాడారు.
Read Also: మార్చి నెల అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్-10 కార్లు ఇవే..
Also Read
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
ఈ సందర్భంగా శ్రీ ఏటుకూరి కృష్ణ మూర్తి మాట్లాడుతూ మన జీవనశైలి , అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందన్నారు తెలిసో , తెలియకో ఆహార పదార్థలు , ఆచరించే పద్ధతులు శరీరాన్ని గుల్ల చేస్తాయన్నారు కాబట్టి అటువంటి విషయాలని తెలుసుకొని రోజు వారి దిన చరియలు పాటించాలని ఆయన తెలిపారు. మరియు ఫిట్నెస్, ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రతిదానికీ ఓ లిమిట్ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు, ఎలా చేయాలి? ఎలా చేయకూడదో కచ్చితంగా తెలసిఉండాలని యోగా చేసే క్రమంలో కొని దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. యువకులందరూ సత్యం మరియు ధర్మాన్ని అనుసరించి చివరికి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని అభ్యర్థిచారు .
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబందితో పాటు వైద్య నిపుణులు , ఆస్పత్రి మెడికల్ సూపెరిండేంట్ డాక్టర్ అజిత్ సింగ్, సి.ఓ.ప్.సి. హెడ్ మిస్టర్ రూఫుస్ అగస్టీన్, సి.ఓ.ప్.సి. అడ్మిన్ విభాగాధిపతి మిస్టర్ సద్దాం తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?