YV Subbareddy: ఇక విశాఖ నుంచే వైసీపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నిర్ణయం అభివృద్ధికి సూచిక అంటూ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారు.. అదే చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. దశల వారీగా వివిధ విభాగాల తరలింపు జరుగుతుంది.. శాసన, న్యాయ రాజధాని అమరావతిలోనే ఉంది.. విశాఖ నుంచే ఇక వైసీపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు కొనసాగవుతాయి.. అందుకు తగ్గట్టుగానే ఆఫీసు నిర్మాణం జరిగింది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Read Also: Tiger Nageswara Rao: అవసరం అనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది అని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఖాయం.. ఇప్పటికే విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయి.. సీఎం జగన్ రాకతో ఆ పెట్టుబడులు మరింత పెరుగుతాయని ఆయన వెల్లడించారు. విశాఖ నుంచి ఏపీ పరిపాలన కొనసాగుంది.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన అన్నారు. అయితే, అంతకు ముందు సీఎం జగన్ మంత్రి మండలి సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. ఇక, అక్టోబర్ 23 అనగా విజయదశమి రోజు నుంచి విశాఖలోనే ఏపీ ప్రభుత్వం పరిపాలన చేయనుందని ప్రకటించారు. దీంతో సీఎం జగన్ చేసిన కామెంట్స్ తో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటికే విశాఖలో వైసీపీ పార్టీ ఆఫీస్ ను సైతం ఏర్పాటు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పార్టీ యొక్క కార్యక్రమాలు అన్ని అక్కడి నుంచే జరుగనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
Read Also: Kidnap : నిలోఫర్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!