YS Viveka Case: హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై.. వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై
- వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆయన పీఏ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య జరిగిన రోజు అక్కడ దొరికిన లేఖ గురించి వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. లేఖ గురించి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కి చెప్పానని తెలిపారు. లేఖ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి తనకు చెప్పాడని వెల్లడించాడు. లేఖ దాచిపెడితే పోలీసులు నుండి సమస్య వస్తుందని ఆ రోజు చెప్పానని అన్నారు. నేను చెప్పింది చెయ్ అని రాజశేఖర్ నాతో చెప్పాడని తెలిపాడు. నన్ను కేసులో ఇరికించి రాజశేఖర్ బయట ఉన్నాడని వెల్లడించాడు.
Also Read:Punjab: ‘‘ పాకిస్తాన్లో నివసిస్తున్నట్లు ఉంది’’.. సొంత ప్రభుత్వంపై ఆప్ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఎంపీ అవినాష్ రెడ్డి డైరెక్షన్ లో ఎవరు నడవట్లేదు.. సిబిఐ విచారణకు డిల్లీ వెళ్ళాలని రాజశేఖర్ సిబిఐ అదికారులకు కంటే ముందే చెప్పాడని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు. డిల్లీలో విచారణ ఉంటుందని సిబిఐ కంటే ముందే రాజశేఖర్ ఎలా చెప్పాడని ప్రశ్నించాడు. సిబిఐ ఏం చెప్తుందో రాజశేఖర్ కు ముందే ఎలా తెలుసని అన్నారు. డిల్లీలో సిబిఐ విచారణకు రాజశేఖర్ నాకు ప్లైట్ టికెట్స్ బుక్ చేశాడు.
Also Read:Airtel: దేశవ్యాప్తంగా 2000 నగరాల్లో IPTV సేవలు తీసుకరానున్న ఎయిర్టెల్.. ప్లాన్స్ లిస్ట్ ఇదే!
నన్ను ఢిల్లీకి పంపించిన వ్యక్తులు ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి.. సాక్షాదారాలతో సహా నేను మీడియా ముందు చూపిస్తున్నాను ఇవి అవాస్తవాలని మీరు నిరూపించగలరా.. అని ప్రశ్నించాడు. నా భద్రత కోసం గతంలో ఎస్పీని కూడా కలిశాను నా వెపన్ లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు.. రెండు సంవత్సరాలు న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు.. నా కొడుకు రాజేష్ ను చిత్రహింసలకు గురి చేశారు.. సహకరించకపోతే నువ్వు జైలుకు పోతావు అంటూ సునీత బెదిరించిందని వైయస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపాడు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..